Horoscope : ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే.. అందరూ కలసి జరుపుకునే పండుగ ఒక్కటే. అదే ఉగాది. తెలుగు నూతన సంవత్సరం. ఈసారి ఉగాది ఏప్రిల్ 2వ తేదీన వచ్చింది. ఈ సంవత్సరాన్ని శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అని పిలుస్తున్నారు. ఇక ఉగాది అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. పంచాంగం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏ రాశి వారికి ఏం జరుగుతుంది ? ఎవరికి నష్టం ఉంటుంది ? ఎవరికి లాభం కలుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
ఈ ఏడాది మిథునరాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఏది చేసినా కలసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరికి ఈ ఏడాది డబ్బు పరంగా పెద్ద సమస్యలు ఉండవు. డబ్బు పొదుపు చేస్తారు. సంపాదన ఎక్కువగానే ఉంటుంది.
ఇక మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, తుల రాశి, వృశ్చిక రాశులకు చెందిన వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ సంపాదన మొత్తం ఖర్చులకే సరిపోతుంది. కనుక పెద్దగా డబ్బును పొదుపు చేసే అవకాశం లభించదు.
ఇక సింహ రాశి, ధనూ రాశి, మీన రాశులకు చెందిన వారికి ఈ ఏడాది సమస్యలు తప్పవు. ఆదాయం కన్నా వీరిది వ్యయమే ఈ ఏడాది ఎక్కువగా ఉంటుంది. కనుక డబ్బులను ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…