Food Combinations : ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకోకండి.. కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే..

Food Combinations : ఒక్కోసారి మనం తినే ఆహార పదార్థాలే మన ప్రాణం మీదకి ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది వారు తినే ఆహారంలో ఏవైనా రెండు పదార్థాలను కలిపి  తినడం వల్ల వారి రుచిగా అనిపించి ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కానీ, కొన్ని కాంబినేషన్లు మాత్రం స్లో పాయిజన్‌గా మారి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మీకు తెలుసా? అందుకే ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలోచనలేకుండా కలిపి తింటే కొన్ని పదార్థాలు మనకు మరణాన్ని చాలా తొందరగా తీసుకువస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఏ రెండు ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె, నెయ్యి విడి విడిగా చూస్తే రెండు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఆహార పదార్థాలు . అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదమే. ఈ రెండింటి మోతాదును సమానంగా ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే వీటి వల్ల స్లో పాయిజన్‌గా మారుతుంది. అందుకే చాలా చోట్ల ఈ రెండింటిని కలిపాలంటే రెండు సమాన మోతాదుల్లో వేయరు. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ వేస్తారు.

Food Combinations

పాలు, అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పాలల్లో ఉన్న కొవ్వు, అరటిపండ్లలో ఉండే చక్కెర వల్ల జరిగే చర్యలు అప్పటికప్పుడు సమస్య రాకపోయినా… భవిష్యత్తులో చెవి సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే చాలా మందికి పెరుగన్నంలో అరటి పండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. ఈ రెండు కలిపి తింటే జీర్ణాశయంలో పులిసిపోయి చర్మ సంబంధ వ్యాధులు అవటానికి కారణం అవుతాయి. అంతేకాదు గ్యాస్ సమస్యలు కూడా తలెత్తుతాయి.

ఇక మరికొందరికి కొన్ని కూరల్లో పాలు పోసి వండటం ఎక్కుగా అలవాటు. అయితే పాలకు ఉప్పు తగలడం వల్ల పాలు విరిగిపోయి దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దీని వల్ల శరీరంలో చెడు రక్తం పెరిగిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల జబ్బులకి దారి తీస్తుంది. ఆకు కూరల్లో పాలు పోసి వండటం అంత మంచిది కాదు.

అలాగే చాలామంది సలాడ్స్ లో టమోటా కీరదోస కలిపి తింటూ ఉంటారు. ఈ రెండు కలిపి అసలు తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటికి రెండు విభిన్నమైన గుణాలు కలిగి ఉంటాయి. దీని వల్ల మీ జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. మీ జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. చాలామంది భోజనం చేసిన వెంటనే సలాడ్స్ తింటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మీ కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే సలాడ్స్ తినాలి.

అలాగే సలాడ్స్ లో క్యారెట్ వేస్తే అందులో నిమ్మకాయ మాత్రం ఉపయోగించకూడదు. ఈ రెండు కలిపి తింటే మీ గుండెల్లో మంటగా అనిపిస్తుంది.  అలాగే మూత్ర సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. సలాడ్స్ లో ముల్లంగి ఉంటే ముల్లంగి తిన్న తర్వాత పాలు, తేనే, అరటికాయ అస్సలు తినకూడదు. అదేవిధంగా గుడ్డు, పొట్లకాయ కలిపి వండుకొని తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు చేరి ఆరోగ్యానికి హాని చేస్తుంది అని పూర్వం నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM