Eevaru Meelo Koteeswarulu : ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎంత మంది సెలబ్రిటీలను తీసుకువచ్చినా షో రేటింగ్స్ మాత్రం పెరగడం లేదు. నానాటికీ తగ్గుతూనే ఉన్నాయి. దీంతో ఇంకొంత మంది పేరున్న సెలబ్రిటీలను జెమినీ టీవీ యాజమాన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షోకు మహేష్బాబు, సమంత హాజరు కాగా.. త్వరలో తమన్నా కూడా హాజరు కానుందని తెలుస్తోంది.
ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ను దసరా కానుకగా ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమంత పాల్గొన్న ఎపిసోడ్ను దీపావళి రోజు ప్రసారం చేస్తారట. సమంత ఎపిసోడ్కు చెందిన ప్రోమోను అధికారికంగా విడుదల చేయలేదు, కానీ లీక్ అయింది. దీంతో ఆ ప్రోమో ట్రెండ్ అవుతోంది.
ఇక ఈ షోకు తమన్నాను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే తమన్నా ఇప్పటికే జెమినీ టీవీలో మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్ చేస్తుండగా.. ఆమెను తీసేసి అనసూయను పెట్టుకున్నారు. దీంతో అనసూయ ఉన్న ఎపిసోడ్స్ త్వరలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తమన్నాను ఆ షోలో తీసేసినా ఎవరు మీలో కోటీశ్వరుడుకు గెస్ట్ గా తెచ్చి కనీసం ఈ షోకు అయినా రేటింగ్స్ పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విధంగానైనా ఈ షో రేటింగ్స్ పెరుగుతాయో, లేదో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…