Chiranjeevi : ఒకప్పుడు యాడ్స్ అంటే కేవలం మోడల్స్ మాత్రమే ఎక్కువ చేసేవారు. కానీ ఈ తర్వాత కాలంలో జనాలలో సినిమా నటులకు కూడా మంచి గుర్తింపు రావడం మొదలయింది. ఏ స్టార్స్ అయితే ప్రజలలో ఎక్కువగా ఆదరణ ఉంటుందో ఆ స్టార్స్ తో యాడ్స్ తీయడం మొదలయ్యింది. ఇప్పుడు ఏకంగా కోట్లు ఇచ్చి వాల బ్రాండ్లు ప్రోమోట్ చేస్కోడంకి.. స్టార్స్ ని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకుంటున్నారు. స్టార్స్ సైతం సినిమాల్లో కన్నా కూడా యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం రావడంతో ప్రకటనలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అయితే గతంలో థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ ఉండేవారు. అంతేకాదు నవరత్న ఆయిల్ కి కూడా చిరంజీవి అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత కాలంలో థమ్స్ అప్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అయితే చిరు థమ్స్ అప్ యాడ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసినపుడు ఒక వివాదం తలెత్తింది. కానీ మహేష్ ఈ యాడ్ చేసే టైంలో ఎలాంటి వివాదం రాలేదు.
ఓ బాధ్యతాయుతమైనా స్థానంలో ఉంటూ, చిన్నపిల్లలకు ,పెద్దలకు చెడు చేసే ఇలాంటి హానికరమైన శీతల పానీయాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ఏమిటని చాలామంది చిరంజీవిని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ విమర్శలకు ఫలితంగా చిరంజీవి,పవన్ కళ్యాణ్ లు నాటినుంచి నేటివరకూ కూడా ఎలాంటి వాణిజ్య ప్రకటనలలో పాలుపంచుకోవడం లేదు. కేవలం ఈ ఒక్క కారణం వల్లే పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్, హీరోయిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి వారు సినిమాలతో పాటు అనేక వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…