Manchu Lakshmi : టాలీవుడ్ క్రేజీ నటి మంచు లక్ష్మీ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ ఉంటూ అభిమానులతో చేరువగా ఉంటోంది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో ఓ ఇంగ్లీష్ సినిమాలో నటించింది. టాలీవుడ్ కి సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. అయితే అక్కడ అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ తెలుగులోనే తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇలా టాలీవుడ్, బాలీవుడ్ తోపాటు మంచు లక్ష్మీ ఇంగ్లీష్ సీరియల్స్ కూడా యాక్ట్ చేసింది. ప్రజంట్ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ విషయం చాలామందికి తెలియదు. మంచు లక్ష్మీ ఇంగ్లీష్ సీరియల్స్ లో 2004 నుండి 2008 వరకు ఏకంగా నాలుగు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. మళ్ళీ హాలీవుడ్ కి వెళ్ళే అవకాశం రాలేదు. అందుకే టాలీవుడ్ లోనే బుల్లితెర యాంకర్ గా వర్క్ చేసింది. లేటెస్ట్ గా అల్లు అరవింద్ సొంత ఓటీటీలో కూడా మంచు లక్ష్మీ కుకింగ్ షోతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. అలాగే ఆమెకు ఫిజికల్ ఫిట్ నెస్ మీద కూడా మంచి గ్రిప్ ఉందని చెప్పుకోవచ్చు.
తన విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. మంచు లక్ష్మీ కూతురుతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని కూడా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. హోమ్ టూర్ లాంటి వీడియోస్ తోపాటు యూట్యూబ్ ఛానల్ లో కూడా రకరకాల వీడియోస్ చేస్తుంది. వీటితోపాటు ఆమె ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. మంచు లక్ష్మీ తన స్లాంగ్ అండ్ లాంగ్వేజ్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అది మంచు లక్ష్మీ స్పెషాలిటీ.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…