Manchu Lakshmi : టాలీవుడ్ క్రేజీ నటి మంచు లక్ష్మీ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ ఉంటూ అభిమానులతో చేరువగా ఉంటోంది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో ఓ ఇంగ్లీష్ సినిమాలో నటించింది. టాలీవుడ్ కి సిద్ధార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. అయితే అక్కడ అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ తెలుగులోనే తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇలా టాలీవుడ్, బాలీవుడ్ తోపాటు మంచు లక్ష్మీ ఇంగ్లీష్ సీరియల్స్ కూడా యాక్ట్ చేసింది. ప్రజంట్ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ విషయం చాలామందికి తెలియదు. మంచు లక్ష్మీ ఇంగ్లీష్ సీరియల్స్ లో 2004 నుండి 2008 వరకు ఏకంగా నాలుగు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. మళ్ళీ హాలీవుడ్ కి వెళ్ళే అవకాశం రాలేదు. అందుకే టాలీవుడ్ లోనే బుల్లితెర యాంకర్ గా వర్క్ చేసింది. లేటెస్ట్ గా అల్లు అరవింద్ సొంత ఓటీటీలో కూడా మంచు లక్ష్మీ కుకింగ్ షోతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. అలాగే ఆమెకు ఫిజికల్ ఫిట్ నెస్ మీద కూడా మంచి గ్రిప్ ఉందని చెప్పుకోవచ్చు.
తన విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. మంచు లక్ష్మీ కూతురుతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని కూడా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. హోమ్ టూర్ లాంటి వీడియోస్ తోపాటు యూట్యూబ్ ఛానల్ లో కూడా రకరకాల వీడియోస్ చేస్తుంది. వీటితోపాటు ఆమె ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. మంచు లక్ష్మీ తన స్లాంగ్ అండ్ లాంగ్వేజ్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అది మంచు లక్ష్మీ స్పెషాలిటీ.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…