Lakshmi Devi : జీవితం అన్నాక ఏ మనిషికి అయినా సరే ఒడిదుడుకులు సహజం. కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలు ఉంటాయి. అలాగే లాభాలు, నష్టాలు ఉంటాయి. చాలా మంది అప్పులతో సహవాసం చేస్తుంటారు. అప్పు లేని మనిషి ఉండడు.. అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పులు మరీ ఎక్కువగా ఉన్నవారు.. ఎంత తీర్చినా అప్పుల నుంచి అసలు బయట పడలేకపోతున్నవారు.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఆమె అనుగ్రహం పొందాలి. దీంతో అప్పుల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అందుకు గాను కింద తెలిపిన సూచనలను పాటించాలి.
అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు రోజూ స్ఫటిక రూపంలో ఉండే గణపతిని పూజించాలి. ఆ గణపతిని పూజ గదిలో లేదా మందిరంలో ఉంచి పూజలు చేస్తుండాలి. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు.
మహిళలు లక్ష్మీదేవి బొమ్మ ఉండే గొలుసును ధరించాలి. అలాగే కుడి చేతి ఉంగరం వేలికి లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించాలి. దీంతో ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. అలాగే బంగారం లేదా వెండి లేదా కంచుతో లక్ష్మీదేవి విగ్రహాన్ని స్థోమతకు అనుగుణంగా తయారు చేయించి రోజూ పూజ చేయాలి. ఇలా 20 శుక్రవారాలు చేయాలి. దీంతో తప్పక ఫలితం ఉంటుంది.
స్నేహితులకు వెండి లక్ష్మీదేవి విగ్రహాన్ని దానం చేయాలి. మహిళలు తమ పుట్టింటి నుంచి రెండు ప్రమిదలను తెచ్చి అందులో నూనె వేసి దీపాలను వెలిగించి లక్ష్మీ దేవికి ప్రతి శుక్రవారం పూజ చేయాలి.
ఇక చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో గురువారం నాడు కనీసం ఒక కిలో చక్కెరను చీమలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అప్పుల బాధల నుంచి విముక్తులు అవుతారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…