Disha Patani : మోడల్ సక్సెస్ఫుల్గా రాణిస్తున్న దిశా పటానీ అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోంది. ఈమె నటించిన సినిమాలు బాలీవుడ్లో హిట్ అవుతున్నాయి. కానీ ఇతర భాషల్లో ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్, బ్రాండ్స్ను ప్రమోట్ చేయడంలో ఈ భామ బిజీగా ఉంటుంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
కాగా దిశా పటానీ ప్రస్తుతం ట్రోల్స్కు గురవుతోంది. కారణం.. ఆమె ధరించిన డ్రెస్సే అని చెప్పవచ్చు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహన్ శట్టి, తారా సుతారియా నటించిన తడప్ మూవీకి గాను ఇటీవలే ముంబైలో సెలబ్రిటీలకు ప్రత్యేక షో వేశారు. ఆ షోకు ప్రముఖులు హాజరయ్యారు. ఇక దిశా పటానీ కూడా వచ్చింది. కానీ ఆమె రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని ఆ షో కు హాజరైంది. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
దిశా పటానీ చక్కని ఫిగర్. ఒంపు సొంపులు అన్నీ కరెక్ట్ కొలత పెట్టి కొలిచినట్లు ఉంటాయి. దీంతో ఆమె ధరించిన డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ క్రమంలోనే ఆమె అలాంటి డ్రెస్ ను ధరించడంతో నెటిజన్లు తమ నోళ్లకు పనిచెప్పారు. ఈ డ్రెస్లో నీకు చలి వేయడం లేదా.. అని కొందరు కామెంట్లు చేయగా.. ఆమె ఇప్పుడే బెడ్ మీద నుంచి లేచి ఈవెంట్కు వచ్చినట్లుంది.. అని కొందరు కామెంట్లు చేశారు.
హీరోయిన్లు, ఇలాంటి మోడల్స్ ను ట్రోల్ చేయడం కొత్తేమీ కాదు. అందులోనూ కొంచెం గ్లామర్ డ్రెస్లను ధరించే వారికి ట్రోల్స్ ఎక్కువగానే వస్తుంటాయి. ఈ క్రమంలోనే దిశా పటానీ కూడా ట్రోలర్స్ బారిన పడింది. కాగా ఆమె ధరించిన ఆ డ్రెస్ తాలూకు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…