Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్లీ తండ్రి అయ్యారు. ఆయన రెండో భార్య వైఘా రెడ్డి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దిల్ రాజు, వైఘా రెడ్డిలకు 2020లో లాక్ డౌన్ సమయంలో వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య అనితా రెడ్డి 2017లో మృతి చెందిన విషయం విదితమే. తరువాత ఆయన వైఘా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రస్తుతం కొడుకు పుట్టాడు. జూన్ 29 రాత్రి ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
కాగా దిల్రాజు మొదటి భార్యకు హర్షిత రెడ్డి అనే కుమార్తె జన్మించగా.. ఈమెకు వివాహం అయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు, వైఘా రెడ్డిల వివాహం జరిగినప్పుడు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నయి.
దిల్ రాజు ఇప్పటికే అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈయన శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ వారసుడుతోపాటు పలు ఇతర చిత్రాలతో కూడా ఈయన బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…