Devotional : సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి వస్త్రాలను సమర్పించడం చేస్తుంటాం. ఈ విధంగా అమ్మవారి చెంత చీరలు పెట్టి ఆ చీరలను అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అయితే మహిళలు ఆ చీరలను ఎప్పుడు కట్టుకోవాలి ? ఆ చీరలు కట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు.
నిజానికి అమ్మవారికి సమర్పించిన పత్రాలను సాక్షాత్తూ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక మహిళలు ఆ చీరలను ఎప్పుడు పడితే అప్పుడు ధరించకూడదు. కేవలం పూజ సమయంలోనూ, వ్రతాలు, నోములు చేసే సమయంలో కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకానీ అమ్మవారికి సమర్పించిన చీరలను ఏదైనా ఊర్లకి వెళ్లే సమయంలోనూ.. అదేవిధంగా శుభకార్యాలకు వెళ్లే సమయంలోనూ ధరించకూడదు.
కేవలం చీరలు మాత్రమే కాకుండా మనం ఏదైనా పూజా కార్యక్రమాలకు వెళ్లిన తర్వాత అక్కడ తాంబూలంలో ఇచ్చే రవికను కూడా ఇదే విధంగా ధరించాలి. ముఖ్యంగా స్త్రీలు అమ్మ వారి నుంచి స్వీకరించిన చీరలను రాత్రి సమయంలో ధరించి పడకగదికి వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. కేవలం పూజా సమయంలో మాత్రమే వీటిని ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని అంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…