Whatsapp : వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తోపాటు వాటి మాతృ సంస్థ అయిన ఫేస్బుక్ సేవలు 2 గంటలుగా నిలిచిపోయాయి. ఉన్న పళంగా ఈ మూడు నెట్వర్క్ లకు చెందిన సేవలు నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. కొందరు తమ ఇంటర్నెట్ పనిచేయకపోవడం వల్ల ఇలా జరుగుతుందేమోనని భావిస్తుండగా.. కొందరికి మాత్రం ఫేస్బుక్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు అర్థమవుతోంది.
అయితే సాధారణంగా ఇంతటి పెద్ద నెట్వర్క్ లకు చెందిన సైట్లు 1 లేదా 2 నిమిషాల పాటు డౌన్ అవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 2 గంటల నుంచి ఈ మూడు నెట్వర్క్ లు పనిచేయడం లేదు. దీన్ని బట్టి చూస్తే వాట్సాప్పై సైబర్ దాడి జరిగిందని, అందుకనే ఈ మూడు నెట్వర్క్లకు చెందిన సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
అయితే వాట్సాప్పై చైనాకు చెందిన హ్యాకర్లు దాడి చేసి ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. మరో వైపు దీనిపై ఫేస్బుక్ కచ్చితంగా చెప్పడం లేదు. సాంకేతిక సమస్య వచ్చిందని, సరిచేస్తున్నామని మాత్రం ఫేస్బుక్ చెబుతోంది. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…