Conductor Jhansi : గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ క్రేజీ సెలబ్రిటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కండక్టర్ ఝాన్సీ పల్సర్ బండి డాన్స్ కి వేసిన డాన్స్ తో ఒక్కసారిగా ఆమెపై అందరి దృష్టిపడింది. మల్లెమాల సమస్థ విడుదల చేసిన ఒక్క ప్రోమోతో ఝాన్సీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పల్సర్ బండి పాటతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే చాలు ఝాన్సీ గురించి వార్తలు కనిపిస్తున్నాయి.
త్వరలోనే వెండి తెర స్టార్ గా మారబోతుంది కండక్టర్ ఝాన్సీ. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు గాను ఝాన్సీకి అవకాశం వచ్చింది. సంపూర్ణేష్ బాబు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కూడా కండక్టర్ ఝాన్సీ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారని సమాచారం వినిపిస్తుంది. కండక్టర్ ఝాన్సీకి ఓవర్ నైట్ లో ఒక్కసారిగా ఇంత స్టార్ డమ్ రాలేదు. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని అదృష్టం కలిసి వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం వల్ల ఆమె అనేక అవకాశాలు దక్కించుకుంటోంది.
బుల్లితెర షో లోనూ, సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఒకప్పుడు షోల ద్వారా వెయ్యి, రెండు వేలు రెమ్యూనరేషన్ తీసుకునే ఝాన్సీ ఇప్పుడు 20 నుంచి 30 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరింది. ప్రస్తుతం ఝాన్సీ యొక్క డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లు మళ్లీ పిలిస్తే వెళ్ళలేనంత బిజీగా మారిపోయింది. ఆమె డాన్స్ మాస్టర్ రమేష్ కూడా చాలా ఫేమస్ అయ్యారు. చూడ్డానికి పొడవు తక్కువగా ఉన్నా కూడా ఇతడు ఝాన్సీ వంటి ఎంతో మంది డాన్సర్లను తీర్చిదిద్దాడంటూ 11 సంవత్సరాల క్రితమే జీ తెలుగు మోహించిన తీన్మార్ కార్యక్రమంలో ఉదయ భాను చెప్పడం ఆశ్చర్యం. అప్పట్లో డాన్స్ మాస్టర్ రమేష్ గురించి ఉదయభాను చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…