ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో చికెన్ ధర దాదాపు 300 రూపాయలు పలుకుతుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చికెన్ ఈ విధంగా రేటు పెరగడానికి గల కారణం బర్డ్ ఫ్లూ అని చెప్పవచ్చు. బర్డ్ ఫ్లూ కారణంగా గతంలో చికెన్ కొనేవారు లేకపోవడంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. పైగా కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది.
గత కొద్దిరోజుల నుంచి సమ్మర్ ప్రారంభం కావడంతో చికెన్ తినే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.ఈ విధంగా వినియోగదారులు పెరగడంతో వారికి సరిపడా కోళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల చికెన్ ధరలు అమాంతం చుక్కలను తాకాయని అని చెప్పవచ్చు. ఇకపోతే ఏప్రిల్, మే నెలలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ఏప్రిల్, మే నెలలో పెళ్లిళ్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల చికెన్ కి బాగా డిమాండ్ పెరుగుతుందని, ఆ డిమాండ్ కి అనుగుణంగా కోళ్ళు అందుబాటులో లేకపోతే చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…