ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో చికెన్ ధర దాదాపు 300 రూపాయలు పలుకుతుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చికెన్ ఈ విధంగా రేటు పెరగడానికి గల కారణం బర్డ్ ఫ్లూ అని చెప్పవచ్చు. బర్డ్ ఫ్లూ కారణంగా గతంలో చికెన్ కొనేవారు లేకపోవడంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. పైగా కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది.
గత కొద్దిరోజుల నుంచి సమ్మర్ ప్రారంభం కావడంతో చికెన్ తినే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.ఈ విధంగా వినియోగదారులు పెరగడంతో వారికి సరిపడా కోళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల చికెన్ ధరలు అమాంతం చుక్కలను తాకాయని అని చెప్పవచ్చు. ఇకపోతే ఏప్రిల్, మే నెలలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ఏప్రిల్, మే నెలలో పెళ్లిళ్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల చికెన్ కి బాగా డిమాండ్ పెరుగుతుందని, ఆ డిమాండ్ కి అనుగుణంగా కోళ్ళు అందుబాటులో లేకపోతే చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…