ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో చికెన్ ధర దాదాపు 300 రూపాయలు పలుకుతుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చికెన్ ఈ విధంగా రేటు పెరగడానికి గల కారణం బర్డ్ ఫ్లూ అని చెప్పవచ్చు. బర్డ్ ఫ్లూ కారణంగా గతంలో చికెన్ కొనేవారు లేకపోవడంతో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. పైగా కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది.
గత కొద్దిరోజుల నుంచి సమ్మర్ ప్రారంభం కావడంతో చికెన్ తినే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.ఈ విధంగా వినియోగదారులు పెరగడంతో వారికి సరిపడా కోళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల చికెన్ ధరలు అమాంతం చుక్కలను తాకాయని అని చెప్పవచ్చు. ఇకపోతే ఏప్రిల్, మే నెలలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ఏప్రిల్, మే నెలలో పెళ్లిళ్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల చికెన్ కి బాగా డిమాండ్ పెరుగుతుందని, ఆ డిమాండ్ కి అనుగుణంగా కోళ్ళు అందుబాటులో లేకపోతే చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…