సాధారణంగా సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడుతుంటారు. ఈ విధంగా అభిమానులు చూపే ప్రేమ కొన్నిసార్లు సెలబ్రెటీలను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. అచ్చం ఇలాంటి పరిస్థితి తమిళనటుడు అజిత్ కి ఎదురయింది.
ఈరోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉదయం నుంచి ఎంత ప్రశాంతంగా జరిగాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిని చూసి అభిమానులు వారితో ఫోటోలు దిగడానికి చూపిన ఉత్సాహం నటుడు అజిత్ కు కొంత ఇబ్బందిని కలుగజేసింది. అజిత్ తన భార్యతో కలిసి తన ఓటును వినియోగించుకోవడానికి రాగ అభిమానులు ఎగబడటంతో ఇబ్బంది పడ్డారు.
భార్య షాలినీతో కలిసి అజిత్ తిరువాన్మయూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాదారణ వ్యక్తిలా క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే అభిమాని అత్యుత్సాహంతో సెల్ఫీ తీసుకోవడం కోసం ప్రయత్నించగా అజిత్ ఫోన్ లాక్కొని అభిమానికి వార్నింగ్ ఇచ్చారు తర్వాత ఓటు వేసి వెళ్లే సమయంలో అతని ఫోన్ అతనికి తిరిగి ఇచ్చారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…