Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా హీట్ గా సాగింది. ఎనిమిది మంది హౌస్ మేట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. నామినేషన్ల లిస్ట్ లో సిరి, షన్ను, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, మానస్, ప్రియాంకలు ఉన్నారు. మరి ఈ వీక్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం కాస్త కష్టంగా మారింది.
రీసెంట్ గా జరిగిన నామినేషన్ ప్రక్రియతో కంటెస్టెంట్స్ లో ఎవరు ఎక్కువ డేంజర్ జోన్ లో ఉన్నారనేది అంచనా వేయొచ్చు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్స్ వారి సోషల్ మీడియా అకౌంట్స్.. వారిపై వచ్చే కామెంట్స్.. ఫాలోవర్స్ గురించి చెక్ చేస్తే.. ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా అనీ మాస్టర్, సిరి, ప్రియాంకలు ఈ వీక్ కాస్త డల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాజల్ తన పర్ఫార్మెన్స్ పై గ్రిప్ సాధించడంతో రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. అత్యధిక ఓటింగ్ లో ఉంది.
ప్రేక్షకుల సపోర్ట్ తో కాజల్ ఈ వీక్ సేఫ్ అయ్యేలాగే ఉంది. ఇక సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్ ఎలాగో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. అలాగే సిరి బిహేవియర్ కారణంగా ఆమె డేంజర్ జోన్ లోనే ఉంది. అనీ మాస్టర్ కూడా తన మాటలు, చేష్టలతో డేంజర్ జోన్ లో ఉంది. కనుక ఈ వీక్ సిరి, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్ లో ఉంటారని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…