Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా, అందరి దృష్టి సిరి-షణ్ముఖ్లపై ఉంది. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తెగ రొమాన్స్ చేస్తున్నారు. అర్ధరాత్రి వీరు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. షణ్ముఖ్కి లవర్ ఉండగా, సిరి అయితే త్వరలో శ్రీహాన్ ని పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంలో వీరిద్దరి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా సిరి తల్లి హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరికీ గట్టిగానే ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్లో సిరి-షణ్ముఖ్ల బరి తెగింపుపై విమర్శలు తలెత్తుతున్నాయి. హోస్ట్ నాగార్జున గట్టిగా మందలించినా కూడా వారిలో మార్పు రాలేదు. సిరి తల్లి మాత్రం పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. షణ్ముఖ్-సిరిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక వీరిద్దరి రిలేషన్పై బిగ్బాస్ కంటెస్టెంట్ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్గా ఉంటారని, కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు.
అయితే మొన్నామధ్య సిరి తన తలను గోడకేసి కొట్టుకోవడం తనకు నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే.. సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్ చేశాడు జస్వంత్. ప్రస్తుతం జస్వంత్ కామెంట్స్ వైరల్గా మారాయి. వర్టిగో వ్యాధి వలన తెగ బాధపడ్డ జస్వంత్ హౌజ్ నుండి పదో కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను హెల్తీగా ఉన్నాడు. ఫంక్షన్స్, వేడుకలు, పార్టీలు అంటూ తెగ రచ్చ చేస్తున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…