Balakrishna : బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ అనే కార్యక్రమానికి తొలి గెస్ట్గా హాజరైన మోహన్ బాబు మందు గురించి ఆసక్తికరమైన ముచ్చట్లు పెట్టారు. ముందుగా మోహన్ బాబు మాట్లాడుతూ.. మద్రాసులో కోడంబాకం బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద వరుసగా సారా దుకాణాలుండేవి. నా ఫ్రెండ్తో కలిసి అక్కడికి వెళ్లే వాళ్లం. ఇద్దరం కలిసి చెరో 25 పైసలు పెట్టి సారా తాగేవాళ్లం. అక్కడే రిక్షావాళ్లు ఉండేవారు, ఏదో పచ్చడి నాకేవాళ్లు. మేం కూడా అదే చేశాం.
ఇప్పుడు దేవుడి దయ వలన సంపాదించుకున్నాను. మంచి విస్కీ తాగుతున్నాను అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ.. “నా మందు అలవాటు గురించి అందరికీ తెలిసిందే. నేను మేన్సన్ హౌజ్ తాగుతాను. నాకు ఒక ఇల్లు ఉంది. అది కూడా పెద్ద మేన్సన్ హౌజ్. రాత్రికి ‘మామ ఏక్ పెగ్ లా’ ఉంటుంది. పొద్దున్నే మూడున్నర లేదా 4 గంటలకు లేస్తాను.
కేబీఆర్ పార్క్లో నిత్యం జాగింగ్ చేస్తుంటాను. గేట్ తెరవకపోవడం వలన ఒక్కో సారి గోడ దూకి పోయేవాడిని. అప్పట్లో చాలామందికి అలా గోడ దూకడం నేర్పించాను అంటూ బాలకృష్ణ, మోహన్ బాబు ఆసక్తికరమైన ముచ్చట్లు పెట్టారు. ఇక షోలో చిరంజీవి గురించి, తన సినిమాల గురించి పలు విషయాలు అడిగారు బాలకృష్ణ. వాటన్నింటికీసమాధానాలు చెప్పారు మోహన్ బాబు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…