ఎమ్మెల్యే, నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు రోజా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమెకు గతంలో ప్రజలు పూలతో స్వాగతం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమెపై నేతలు పూలవర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. వాటిలో కొన్ని కీలకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లను తొలగించింది. ఇందులో భాగంగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్గా ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తప్పించారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఆ పదవి పోయినప్పటికీ ఆమె తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఇక తాజాగా రోజా వడమాలపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెను సన్మానించారు. ఆమెపై రోజా పూలతో వర్షం కురిపించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…