ఎమ్మెల్యే, నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు రోజా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమెకు గతంలో ప్రజలు పూలతో స్వాగతం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమెపై నేతలు పూలవర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. వాటిలో కొన్ని కీలకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లను తొలగించింది. ఇందులో భాగంగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్గా ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తప్పించారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఆ పదవి పోయినప్పటికీ ఆమె తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఇక తాజాగా రోజా వడమాలపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెను సన్మానించారు. ఆమెపై రోజా పూలతో వర్షం కురిపించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…