ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఎంతో మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డున ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులు కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాధగా మారారు. ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను చేరదీయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను గుర్తించే పనిలో ఉన్నారు.
కడప జిల్లాలో కరోనా కారణం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన 142 మంది చిన్నారులను గుర్తించినట్లు ICDS పిడి పద్మజా తెలిపారు.ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిన విధంగా తల్లిదండ్రులు కోల్పోయిన 142 మంది చిన్నారులకు 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…