ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఎంతో మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డున ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.
కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులు కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాధగా మారారు. ఈ విధంగా అనాథగా మారిన చిన్నారులను చేరదీయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను గుర్తించే పనిలో ఉన్నారు.
కడప జిల్లాలో కరోనా కారణం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన 142 మంది చిన్నారులను గుర్తించినట్లు ICDS పిడి పద్మజా తెలిపారు.ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిన విధంగా తల్లిదండ్రులు కోల్పోయిన 142 మంది చిన్నారులకు 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తామని అధికారులు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…