Sreemukhi : వర్షాకాలంలో సహజంగానే వర్షాలు బాగా పడుతుంటాయి. కొన్నిసార్లు తుఫాన్, రుతు పవనాలు కలసి భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. సూర్యుడు రాక దాదాపు వారం రోజులు అవుతోంది. ఈ క్రమంలోనే రహదారులు ఎక్కడ చూసినా జలమయంగా మారాయి. అలాగే నేల అంతా చిత్తడిగా బురదమయంగా మారింది. దీంతో అలాంటి బురదలో నడవాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. అది సహజమే కానీ.. రైతులు నిత్యం అదే బురదలో పనిచేస్తుంటారు. దేశానికి కావల్సిన తిండి గింజలను పండిస్తుంటారు.
ఈ క్రమంలోనే రైతులు వర్షాల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కనుక వర్షాలు పడితే ఆనందం వ్యక్తం చేయాలి. అంతేకానీ వర్షాన్ని తిట్టకూడదు. అలా తిడితే మనకు వచ్చే తిండిని తిట్టినట్లే అవుతుంది. ఇంత చిన్న లాజిక్ తెలియని శ్రీముఖి వర్షాన్ని తిట్టేసింది. తొక్కలో వర్షం అని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. వాస్తవానికి ఆమె వెళ్తున్నది కారులో.. నడిచి కాదు.. అంతమాత్రాన వర్షాన్ని నిందించడం ఎందుకు ? ఈ క్రమంలోనే శ్రీముఖిని నెటిజన్లు సైతం ట్రోల్ చేస్తున్నారు. నువ్వు వర్షాన్ని తిడుతున్నావు.. మరి తిండి మనకు ఎక్కడి నుంచి వస్తుంది.. అని శ్రీముఖిని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా చేతిలో ఉంది కదా.. అని ఏ పోస్టులు పెడితే ఆ పోస్టులకు నెటిజన్లు లైకులు కొడతారు అనుకుంటే పొరపాటు. సోషల్ మీడియా దెబ్బకు ప్రస్తుతం బడా బడా నేతల కుర్చీలే కదిలిపోతున్నాయి. దాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే ఓకే. కానీ సమాజంలో ప్రజల మనోభావాలు దెబ్బ తినేవిధంగా.. అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఎందుకు.. వారితో తిట్టించుకోవడం ఎందుకు.. ఇదంతా అవసరమా.. శ్రీముఖి ఆలోచిస్తుంది కాబోలు..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…