Amala Paul : కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులకు లాక్ పడిన కారణంగా చాలా మంది సెలబ్రిటీలు మాల్దీవులకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ ప్రభావం అంతగా లేదు. దీంతో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా సినీ పరిశ్రమ ఎంతో ఒత్తిడికి గురైంది. నటీనటులు కూడా తమ సినిమాలు ఏమవుతాయోనని దిగులు చెందారు.
అయితే ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతుండడంతో.. తమపై ఉన్న ఒత్తిడిని అంతా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తారలు సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మాలీవుడ్ క్వీన్ అమలాపాల్ కూడా గోవాలో తెగ రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలను బట్టి చూస్తే.. పచ్చని ప్రకృతిలో సూర్య కిరణాల అందాలను ఆస్వాదిస్తూ.. మద్యం సేవిస్తుండడాన్ని గమనించవచ్చు.
ఇక అమలాపాల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. కాడవర్, అదో అంధ పరవై పోలా అనే మూవీలను ఆమె చేస్తోంది. అలాగే ఆడుజీవితం అనే మరో మళయాళం సినిమాలోనూ నటించింది. ఇవన్నీ ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…