Amala : అక్కినేని నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడం ఏమోగానీ ఎప్పటికప్పుడు వీరి గురించి కొత్త కొత్త రూమర్స్ వస్తున్నాయి. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విషయాన్ని ఎవరూ ఇప్పటి వరకు చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా మరొక వార్త హల్ చల్ చేస్తోంది. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వడానికి కారణం అమలనే అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి తరువాత అమలను చేసుకున్న విషయం విదితమే. అయితే అప్పటికే లక్ష్మికి చైతన్య పుట్టాడు. ఈ క్రమంలోనే చైతూ తల్లి దగ్గర కొంతకాలం, తండ్రి దగ్గర కొంత కాలం ఉన్నాడు. అయినప్పటికీ మొదట్లో అమల చైతూను కూడా బాగానే చూసుకునేదట. కానీ ఎప్పుడైతే అఖిల్ పుట్టాడో అమల స్వభావమే మారిపోయిందట. ఏ విషయంలో అయినా సరే అఖిల్కే ఫేవర్గా ఆమె మాట్లాడేదట. అలాగా చేసేదట.
ఇక నాగచైతన్య వివాహం చేసుకున్న తరువాత కూడా సమంతకు అమల పోరు ఉండేదట. దీంతో ఆమె టార్చర్ భరించలేకే చైతూకు సమంత విడాకులు ఇచ్చిందట. ఈ క్రమంలోనే సమంత, చైతూల విడాకులకు అమలనే కారణమని వార్తలు వస్తున్నాయి. ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ రద్దు అయింది కనుక అఖిల్కు త్వరగా పెళ్లి చేయాలనే అమల ఆలోచిస్తుందట. కానీ చైతూ విషయం మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ వీటిలో నిజం ఎంత ఉంది.. అన్న విషయాలు మాత్రం తెలియవు. మరి వీటిపై రానున్న రోజుల్లో అయినా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…