Agent Movie : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మూవీ.. ఏజెంట్. ఈ మూవీని ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు చెందిన ట్రైలర్ను విడుదల చేశారు. అయితే ఇందులో అఖిల్ నభూతో నభవిష్యత్ అన్న రితీలో కనిపించాడు. ముఖ్యంగా అతని బాడీ, యాటిట్యూడ్, మ్యానరిజం పూర్తిగా మారిపోయాయి. పూర్తి మాస్ క్యారెక్టర్లో గూఢచారిగా అఖిల్ అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అవకముందే ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది.
అఖిల్ ఏజెంట్ మూవీకి గాను తాజాగా ఓ రికార్డు నమోదు అయింది. మిడ్ రేంజ్ మూవీలను పరిగణనలోకి తీసుకుంటే గతంలో నాని అంటే సుందరానికి మూవీ ట్రైలర్కి 24 గంట్లో 3.13 లక్షల లైక్స్ రాగా ఇప్పుడు దాన్ని ఏజెంట్ మూవీ బ్రేక్ చేసింది. కేవలం 6 గంటల్లోనే ఏజెంట్ ట్రైలర్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇలా విడుదలక ముందే ఏజెంట్ సినిమా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే అఖిల్ ఈ మూవీతో ఇంకో హిట్ కొట్టడం పక్కా అని అంటున్నారు.
అఖిల్ చివరిసారిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించగా.. ఈ మూవీ భారీ విజయం సాధించింది. అసలు అఖిల్కు కెరీర్లో ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో హిట్ను సాధించాడు. ఇక ఇప్పుడు రీసెంట్గా విడుదలైన ఏజెంట్ ట్రైలర్ను చూస్తుంటే ఇంకో హిట్ పక్కా అని అక్కినేని అభిమానులు అంటున్నారు. మరి ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…