టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు అద్భుతమైన బంపర్ ఆఫర్ను అందిస్తోంది. మై ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ కింద ఎయిర్టెల్ దీన్ని తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.12వేలు ఆపైన విలువ కలిగిన ఫోన్ను కొంటే ఎయిర్టెల్ వినియోగదారులకు రూ.6వేలను వెనక్కి ఇస్తుంది.
శాంసంగ్, షియోమీ, వివో, ఒప్పో, రియల్మి, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, మోటోరోలా వంటి కంపెనీలకు చెందిన 150కి పైగా ఫోన్లపై ఎయిర్టెల్ ఈ ఆఫర్ను అందిస్తోంది. అందుకుగాను ఎయిర్టెల్ సైట్లో ఫోన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ ఫోన్లో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సిమ్ వేసి దాన్ని 36 నెలల పాటు నెలకు రూ.249 చొప్పున రీచార్జి చేస్తూ ఉండాలి.
ఈ క్రమంలో మొదటి 18 నెలల తరువాత రూ.2000 వెనక్కి ఇస్తారు. 36 నెలలు ముగిశాక రూ.4000 ఇస్తారు. ఇలా మొత్తం రూ.6000 వెనక్కి వస్తాయి. ఈ విధంగా ఫోన్ను కొని రూ.6వేలను వెనక్కి పొందవచ్చు. ఇక ఇందులో భాగంగా వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ కింద ఒకసారి ఫోన్ డిస్ప్లే పగిలినా దాన్ని ఉచితంగా అమర్చి ఇస్తారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…