టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు అద్భుతమైన బంపర్ ఆఫర్ను అందిస్తోంది. మై ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ కింద ఎయిర్టెల్ దీన్ని తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.12వేలు ఆపైన విలువ కలిగిన ఫోన్ను కొంటే ఎయిర్టెల్ వినియోగదారులకు రూ.6వేలను వెనక్కి ఇస్తుంది.
శాంసంగ్, షియోమీ, వివో, ఒప్పో, రియల్మి, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, మోటోరోలా వంటి కంపెనీలకు చెందిన 150కి పైగా ఫోన్లపై ఎయిర్టెల్ ఈ ఆఫర్ను అందిస్తోంది. అందుకుగాను ఎయిర్టెల్ సైట్లో ఫోన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ ఫోన్లో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సిమ్ వేసి దాన్ని 36 నెలల పాటు నెలకు రూ.249 చొప్పున రీచార్జి చేస్తూ ఉండాలి.
ఈ క్రమంలో మొదటి 18 నెలల తరువాత రూ.2000 వెనక్కి ఇస్తారు. 36 నెలలు ముగిశాక రూ.4000 ఇస్తారు. ఇలా మొత్తం రూ.6000 వెనక్కి వస్తాయి. ఈ విధంగా ఫోన్ను కొని రూ.6వేలను వెనక్కి పొందవచ్చు. ఇక ఇందులో భాగంగా వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ కింద ఒకసారి ఫోన్ డిస్ప్లే పగిలినా దాన్ని ఉచితంగా అమర్చి ఇస్తారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…