Adipurush Movie : ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న చిత్రం.. ఆది పురుష్. శ్రీరాముడి కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు.
కాగా ఈ మూవీలో అధిక భాగం గ్రాఫిక్స్ ఉండడంతో ప్రస్తుతం 50కి పైగా భిన్న కంపెనీలు గ్రాఫిక్స్ పనులు చేస్తున్నాయి. అందులో భాగంగానే సినిమాలో ఉన్న ఓ అడవి సీన్ కోసం ఏకంగా రూ.60 కోట్లను గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా కంపెనీలు ఈ మూవీకి సంబంధించిన సీజీఐ, వీఎఫ్ఎక్స్ పనులను చేస్తున్నాయి.
ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. శ్రీరాముడి కథ కనుక.. అది అందరికీ తెలుసు కనుక.. చాలా మందికి ఈ మూవీ కనెక్ట్ అవుతుందని.. కనుకనే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆది పురుష్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా కొనసాగిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…