Today Gold Rates : అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతోపాటు మన దేశంలో పలు పన్నుల కారణంగా గత కొంత కాలంగా బంగారం ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. ఒకసారి భారీగా ధర పెరిగితే మరోసారి ధర తగ్గుతోంది. దీంతో ఎప్పుడు బంగారం ధరలు ఎలా ఉంటున్నాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలోనే సోమవారం (25-07-2022) బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. కాగా బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.1000 పెరిగింది. వెండి రేటు కూడా స్థిరంగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.61,200 గా ఉంది. ఆదివారం వెండి ధర రూ.400 పడిపోయింది. గత వారం రోజుల్లో బంగారం ధరలు కాస్త ఉపశమనం లభించేవిగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో సోమవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.51,160గా ఉంది. అలాగే వెండి రేటు 1 కిలోకు రూ.61,200గా ఉంది.
విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. వెండి ధర రూ.61,200గా ఉంది. ఏపీలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇలాగే ధరలున్నాయి. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 46,900గా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.51,160గా ఉంది. ఢిల్లీలో వెండి రేటు 1 కిలోకు రూ.55,100గా ఉండగా, ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతాలోనూ ఇవే ధరలు ఉన్నాయి. వెండి ధరల్లో ఆదివారంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అలాగే మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది. చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.61,200 ఉండగా, ముంబై, కోల్కతా, ఢిల్లీలలో వెండి ధర కిలోకు రూ. 55,100గా కొనసాగుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…