Tea Powder : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా, లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
1. కొన్ని తేయాకులను తీసుకుని ఫిల్టర్ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్పై వేసి నీళ్లు చల్లాలి. అనంతరం ఆకులను తీసేసి ఆ పేపర్ను ట్యాప్ వాటర్తో కడగాలి. పేపర్పై ఎలాంటి మరకలు పడకపోతే ఆ తేయాకులు కల్తీ జరగలేదని గుర్తించాలి. అదే కల్తీ జరిగితే పేపర్పై కోల్ తార్ మరకలు కనిపిస్తాయి.
2. టీ పొడి లేదా ఆకులను ఒక గ్లాస్ ప్లేట్పై వేసి వాటిపై అయస్కాంతం ఉంచాలి. ఒక వేళ ఆ పొడి లేదా ఆకుల్లో ఐరన్ ఉంటే వెంటనే అయస్కాంతానికి ఆ ఐరన్ అంటుకుంటుంది. దీంతో ఆ టీ పొడి కల్తీ జరిగిందని గుర్తించాలి.
3. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో టీ పొడి లేదా తేయాకులు కొన్నింటిని వేయాలి. అవి కల్తీవైతే నీళ్ల రంగు మారుతుంది. అసలువైతే నీళ్లు అలాగే ఉంటాయి. రంగు మారవు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…