Fruits For Diabetes : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. దీంతోపాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా డయాబెటిస్ వెన్నంటే వస్తున్నాయి. అయినప్పటికీ డయాబెటిస్ ముప్పును ఎవరూ గమనించడం లేదు. ముందుగానే పలు జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. ఇక ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు తమ జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే తాము తీసుకునే ఆహారంలో కింద సూచించిన పండ్లను చేర్చుకుంటే డయాబెటిస్ను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
స్ట్రాబెర్రీలు, నారింజ పండ్లు, చెర్రీలు తదితర పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ సి టైప్ 2 డయాబెటిస్ను అదుపు చేయడంలో బాగా పనిచేస్తుంది. అలాగే యాపిల్ పండ్లు, అవకాడోలలో ఉండే ఫైబర్ కూడా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇక సీజన్లో అధికంగా లభించే నేరేడు పండ్లు కూడా డయాబెటిస్ను అదుపు చేస్తాయి. నేరేడు పండ్లను తినడం లేదా.. ఆ పండ్లలో ఉండే విత్తనాలను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడిని నిత్యం తీసుకోవడం వల్ల కూడా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
పైనాపిల్, దానిమ్మ పండ్లు, ఉసిరి కాయ రసం, బొప్పాయి పండ్లు కూడా డయాబెటిస్ను నియంత్రించేందుకు అద్భుతంగా పనికొస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కేవలం డయాబెటిస్ తగ్గడమే కాదు, పలు ముఖ్యమైన పోషకాలు కూడా మనకు లభిస్తాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…