Infosys 2023 Jobs : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ భారీ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉద్యోగాన్ని ఇస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇన్ఫోసిస్ లో అసోసియేట్ మేనేజర్ అండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ భారీ రిక్రూట్మెంట్ ని మన భారతదేశంలోని ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ రిలీజ్ చేసింది. కాల్స్, చాట్, మెయిల్స్ ద్వారా క్లైంట్ల సమస్యని పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్స్ ఉండాలి. ఆఫీస్ నుండి పనిచేయాల్సి ఉంటుంది. అవసరమైన బహుళ భాషల్లో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ సంస్థలో పనిచేయడానికి ఎంపిక అయిన వాళ్ళకి నెలకి రూ.30 వేలను ఇస్తారు. దానితోపాటుగా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. మొబైల్లో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని ఇస్తారు. ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళ విద్యార్హతల విషయానికి వస్తే.. దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు బీకాం, ఎం.కామ్, బీబీఏ పూర్తి చేసి ఉండాలి.
ఈ పోస్టుల కోసం కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఉదయం 8 నుండి రాత్రి 6 వరకు పనిచేయాలి. రొటేషన్ షిప్ట్స్ ఉంటాయి. ఆరు రోజులు వారానికి పని చేయాలి. ఆదివారం కాకుండా ఒకరోజు రొటేషన్ ఆఫ్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ కచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్, హిందీపై మంచి కమాండ్ కూడా ఉండాలి. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.
https://career.infosys.com/jobdesc?source=44003&jobReferenceCode=PROGEN-EXTERNAL-164096-2
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…