Dry Grapes : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా…? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోండి. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకున్న ఆహారం కూడా బాగుండాలి. రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి ఎంతో మేలు కలుగుతుంది. రాత్రి పూట ఎండు ద్రాక్షని తీసుకుంటే పలు లాభాలని పొందొచ్చు. మరి రాత్రిళ్ళు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఎసిడిటీతో బాధపడే వాళ్ళు, నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పూట ఎండుద్రాక్షను తీసుకోవడం మంచిది. శరీరంలో మెలటోనిన్, ట్రిప్టోఫాన్, ఫోలేట్ స్థాయిలు పెరుగుతాయి. మంచి నిద్రని కలిగిస్తాయి. రోజూ రాత్రి పూట ఎండుద్రాక్షని తీసుకుంటే నరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నరాల సమస్యలు కూడా ఉండవు.
రాత్రిపూట ఐదు ఎండు ద్రాక్షలని నిద్రపోవడానికి ముందు తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. కంటి చూపుని ఎండుద్రాక్ష ద్వారా పెంపొందించుకోవచ్చు. రాత్రిపూట ఎండు ద్రాక్షని కావాలంటే పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది ఒంట్లో సోడియంని గ్రహిస్తుంది. అదనపు సోడియంని తగ్గించేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణని పెంచుతుంది కూడా. ఎండుద్రాక్షను తీసుకోవడం వలన ఎముకల్ని కూడా అది నయం చేస్తుంది,
ఎముకలు ఎండుద్రాక్ష ద్వారా బలపడతాయి. ఎండు ద్రాక్ష తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చు. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా నియంత్రిస్తుంది. వీటిని తీసుకోవడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మనకి చక్కటి లాభాన్ని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా ఎండు ద్రాక్ష పెంచుతుంది. గుండె జబ్బులు, ఆల్జీమర్స్ వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎండుద్రాక్ష మంచి నిద్రని కూడా అందిస్తుంది. ఇలా ఎండు ద్రాక్ష వలన అనేక లాభాలు ఉంటాయి.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…