ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో యాంత్రీకరణ జరుగుతోంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతోంది. అన్ని పనులనూ యంత్రాలే చేస్తున్నాయి. దీని వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారిలో టెర్రాకోట ఉత్పత్తులను తయారు చేసే కార్మికులు కూడా ఒకరు. అయితే అలాంటి కార్మికులు ఇప్పుడు నెల నెలా చక్కని ఆదాయం పొందుతున్నారు. అదంతా ఆ ఇద్దరి చలవే అని చెప్పవచ్చు.
అభినవ్ అగర్వాల్, మేఘా జోషి అనే ఇద్దరు యువత మిట్టిహబ్ (Mittihub) అనే ఆన్లైన్ స్టోర్ను 2020లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారు మొత్తం 25 మంది కార్మికులతో ఆ కంపెనీని చిన్నగా నెలకొల్పారు. అందుకు రూ.50వేల పెట్టుబడి పెట్టారు. అంతే.. కార్మికులు రూపొందించిన ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభించింది. దీంతో వారు వెను దిరిగి చూడలేదు.
అలా ఆ ఇద్దరు యువత చేసిన పని వల్ల 25 మంది కార్మికులకు ఉపాధి లభ్యమైంది. దీంతో గతంలో వారు నెలకు రూ.15వేలు కూడా సంపాదించేవారు కాదు. కానీ ఇప్పుడు నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నారు. వారు రూపొందించిన టెర్రాకోట ఉత్పత్తులను ఆ ఇద్దరు ఆన్ లైన్లో విక్రయిస్తున్నారు. దీంతో ఆ కార్మికులకు ఉపాధి లభిస్తోంది.
రాజస్తాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ విధంగా టెర్రాకోట వస్తువులను తయారు చేసి విక్రయిస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. మనస్సుంటే మార్గముంటుందని, ఎవరైనా ఎవరికైనా సహాయం చేయవచ్చని ఆ ఇద్దరు యువత నిరూపించారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…