Latest News
BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును కమిషన్ పొడిగించింది. అభ్యర్థులు ఇప్పుడు 2026 జనవరి 29 రాత్రి 11:59 గంటల వరకు రిజిస్ట్రేషన్తో పాటు ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు.
రాయ్పూర్ టీ20: కివీస్పై భారత్ ఘనవిజయం.. సిరీస్లో 2-0 ఆధిక్యం!
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు త్వరగా ఔట్ అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ నిలకడగా ఆడారు.
పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా అందిస్తాయి. అయితే, పప్పుల నుంచి పూర్తి పోషక ప్రయోజనాలు పొందాలంటే ఒక ముఖ్యమైన నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పోషకాహార నిపుణురాలు దీప్సికా జైన్ సూచించారు.
విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్కు దూరం?
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు లేదా స్వార్థం కోసం పావులు కదుపుతారు. ఆ దిశగా బాధితులను పురిగొల్పుతారు. వస్తే కొండ, పోతే వెంట్రుక అన్నట్లు బాధితులను రెచ్చగొడతారు.
మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్ఫోన్లోనే ‘ఇ-పాన్’ డౌన్లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి బ్యాంక్ ఖాతా తెరవడం, వ్యాపారం ప్రారంభించడం, స్థిరాస్తి కొనుగోలు-అమ్మకాలు చేయడం వరకు దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి.
అల్లు అర్జున్ పోస్ట్పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టీవీ ధరను రూ. 9,699గా నిర్ణయించారు. జనవరి 21 నుంచి ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకంగా ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో కూడా ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
టీ20 వరల్డ్కప్ నుంచి తప్పింపుపై మొహమ్మద్ సిరాజ్ స్పందన
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి స్పందించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో ఆడుతున్న సిరాజ్, ఆ మెగా టోర్నీలో పాల్గొనాలని తనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగానే సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పాడు.
గుండె ఆరోగ్యం కోసం అపోలో డాక్టర్ సూచన: ఈ 3 జీవనశైలి మార్పులతో హై బీపీకి చెక్ పెట్టండి!
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి....
UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. నెలకు జీతం రూ.48వేలు..
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి....

















