Cholesterol : ఈరోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నష్టాలు ఉండవు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటే పలు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్ని తీసుకోవడం వలన మనం అనేక లాభాలని పొందవచ్చు.
నువ్వుల్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నువ్వులతో రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. నువ్వుల్ని తీసుకోవడం వలన ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉన్నాయి. నువ్వులు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. విటమిన్ ఈ, అసంతృప్త కొవ్వులు అలానే ఫైబర్ కూడా నువ్వుల్లో ఉంటాయి. రక్తపోటు చికిత్సకి కూడా నువ్వులు సహాయం చేస్తాయి.
రోజు రెండు టీ స్పూన్ల నువ్వులు తీసుకుంటే, చాలా రకాల ప్రయోజనాలని పొందొచ్చు. అధ్యయనం ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, నువ్వులు చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. నల్ల నువ్వుల ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అని తెలుస్తోంది.
నువ్వుల నూనె గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. రోజు రెండు, మూడు టీ స్పూన్ల నువ్వుల గింజల్ని తీసుకుంటే కొవ్వులని నియంత్రించొచ్చు. నీటిలో కరగని వివిధ సేంద్రియ సమ్మేళనాలలో కొవ్వులు కూడా ఒకటి. నువ్వుల నూనె లో కరిగే ఫైబర్ ఉంటుంది. రక్తంలోని కొవ్వుని శోషించకుండా, నిరోధించడం వలన రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెర తక్కువ ఉంటాయి. కాబట్టి, నువ్వుల్ని తీసుకుంటే మంచిది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…