సాధారణంగా చాలామంది నెయ్యి లేనిదే భోజనం చేయరు. ఈ క్రమంలోనే మరికొందరు నెయ్యితో భోజనం చేయడానికి ఆలోచిస్తారు. నెయ్యిలో అధిక మొత్తం కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల నెయ్యి తింటే శరీర బరువు పెరిగిపోతారని భావించి నెయ్యిని దూరం పెడుతున్నారు. ఈ భావనలో ఉండి నెయ్యిని దూరం పెడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.మరి మన ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన నెయ్యిని తినడం ద్వారా ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.
నెయ్యిలో సహజసిద్ధమైన కొవ్వులు, పోషకాలు మన శరీరంలో కణజాల అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని వివిధ జీవ క్రియలను వేగవంతం చేస్తుంది. అయితే మోతాదుకు మించి నెయ్యి ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అధిక మొత్తంలో నెయ్యి తినడం వల్ల అతిసారం, ధమనులలో కొవ్వు పేరుకుపోవడం,జీవక్రియ రేటు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి కనుక ప్రతి రోజు వారి ఆహారంలో భాగంగా తగిన పరిమాణంలో నెయ్యి తీసుకోవడం ఎంతో ఉత్తమం.
సాధారణంగా మనం తయారు చేసే వంటకాలలో నెయ్యిని ఉపయోగించడం వల్ల మన శరీరానికి రోజు నెయ్యి అందుతుంది. అయితే చిన్నపిల్లలలో వారికి మరింత పోషణ అవసరం కనుక చిన్న పిల్లలకు పెట్టే ఆహారంలో మరికాస్త నెయ్యి జోడించాలి.ఏడు నెలల చిన్నారులకు పెట్టే ఘన ఆహార పదార్థాలలో రోజుకు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి తినిపించాలి.అదేవిధంగా సంవత్సరం వయసు ఉన్న పిల్లలలో ప్రతిరోజు అర టీ స్పూను నెయ్యి వేసి తినిపించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…