సాధారణంగా చాలామంది నెయ్యి లేనిదే భోజనం చేయరు. ఈ క్రమంలోనే మరికొందరు నెయ్యితో భోజనం చేయడానికి ఆలోచిస్తారు. నెయ్యిలో అధిక మొత్తం కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల నెయ్యి తింటే శరీర బరువు పెరిగిపోతారని భావించి నెయ్యిని దూరం పెడుతున్నారు. ఈ భావనలో ఉండి నెయ్యిని దూరం పెడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.మరి మన ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన నెయ్యిని తినడం ద్వారా ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.
నెయ్యిలో సహజసిద్ధమైన కొవ్వులు, పోషకాలు మన శరీరంలో కణజాల అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని వివిధ జీవ క్రియలను వేగవంతం చేస్తుంది. అయితే మోతాదుకు మించి నెయ్యి ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అధిక మొత్తంలో నెయ్యి తినడం వల్ల అతిసారం, ధమనులలో కొవ్వు పేరుకుపోవడం,జీవక్రియ రేటు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి కనుక ప్రతి రోజు వారి ఆహారంలో భాగంగా తగిన పరిమాణంలో నెయ్యి తీసుకోవడం ఎంతో ఉత్తమం.
సాధారణంగా మనం తయారు చేసే వంటకాలలో నెయ్యిని ఉపయోగించడం వల్ల మన శరీరానికి రోజు నెయ్యి అందుతుంది. అయితే చిన్నపిల్లలలో వారికి మరింత పోషణ అవసరం కనుక చిన్న పిల్లలకు పెట్టే ఆహారంలో మరికాస్త నెయ్యి జోడించాలి.ఏడు నెలల చిన్నారులకు పెట్టే ఘన ఆహార పదార్థాలలో రోజుకు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి తినిపించాలి.అదేవిధంగా సంవత్సరం వయసు ఉన్న పిల్లలలో ప్రతిరోజు అర టీ స్పూను నెయ్యి వేసి తినిపించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…