Eggs : ఆరోగ్యానికి కోడిగుడ్లు చాలా మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరూ కూడా కోడి గుడ్లని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా కోడి గుడ్లని రోజూ తింటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. కోడిగుడ్లను తీసుకుంటే, పిల్లలు, పెద్దల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి. ప్రతిరోజు కూడా మంచి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే, ప్రతిరోజు కోడి గుడ్డుని తీసుకోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయట.
ముఖ్యంగా అధికంగా కోడిగుడ్లని తినేవాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఎక్కువ కోడి గుడ్లని తింటే, మధుమేహం వస్తుందని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ప్రతి రోజు కనీసం ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. కానీ, బాగా ఎక్కువగా కోడిగుడ్లని తీసుకోవడం వలన మధుమేహం కలగొచ్చు. అయితే, ఎక్కువ కోడిగుడ్లు తీసుకోవడం వలన మధుమేహం వస్తున్నట్లు చెబుతున్నారు.
పురుషుల కంటే మహిళల్లో ఇది ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. పోషకాలు ఎక్కువగా గుడ్డులో ఉంటాయని చాలామంది కోడిగుడ్లని ఎక్కువగా తింటున్నారు. కానీ, బాగా ఎక్కువ గుడ్లు తీసుకుంటే, షుగర్ వస్తుందట. రోజుకు 38 గ్రాముల కంటే ఎక్కువ గుడ్డు తీసుకుంటే మధుమేహం ప్రమాదం 25 శాతం పెరుగుతుందని అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది.
50 గ్రాముల కంటే ఎక్కువ లేదా రోజుకి ఒక గుడ్డు కన్నా ఎక్కువగా తీసుకుంటే, మధుమేహం ప్రమాదం 60 శాతం పెరుగుతుందట. అయితే, ఆరోగ్యం కోసం కేవలం గుడ్డు మాత్రమే తీసుకోనక్కర్లేదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. పప్పులు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా ఉన్నాయి. కాబట్టి, వాటిని కూడా తీసుకుంటూ ఉండండి. కేవలం గుడ్డు ద్వారానే పోషకాలని మనం తీసుకోనక్కర్లేదు. కానీ పరిమిత మోతాదులో గుడ్లను తింటే ఏమీ కాదు. అధికంగా తింటేనే ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దీంతో గుడ్ల వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…