Lord Shani Dev : ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నవాళ్లు అయిపోవాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటారు. శనివారం నాడు, అమావాస్య రోజు ఇలా చేస్తే ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. పైగా ధనవంతులు అవ్వచ్చు. శని దేవుడు నీతివంతుడు. మనం చెడు చేస్తే, చెడు ఫలితం మనకి వస్తుంది. అదే మంచి చేస్తే, మంచి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. అనవసరంగా ఎవరిని కూడా శని దేవుడు హింసించడు.
జ్యోతీష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే, శని దోషం ఉన్నవాళ్లు శని అమావాస్య రోజున దానధర్మాలు చేస్తే మంచిది. శని ప్రభావం ఉన్నవాళ్లు వారి లైఫ్ లో ఎన్నో సమస్యలని ఎదుర్కోవాలి. పనిలో ఆటంకాలు, ఆర్థిక బాధలు ఇలా ఏవో ఒకటి కలుగుతుంటాయి. ఇటువంటి సమస్యలను మీరు కూడా ఎదుర్కొంటున్నట్లయితే, శని అమావాస్య రోజున శని భగవానుడిని ఆరాధించడం మంచిది.
అలానే, పలు వస్తువులను కూడా దానం చేస్తే మంచిది. ఒక గిన్నెలో నూనెని తీసుకుని, మీ మొఖాన్ని చూసి, ఆ గిన్నెతో నూనెని శని దేవుని ఆలయంలో ఉంచండి. ఇలా పెట్టడం వలన శని దేవుడు సంతోషిస్తాడు. శుక్రవారం రాత్రి నిద్ర పోయేటప్పుడు నల్ల ఉప్పు, నల్ల వస్త్రంలో చుట్టి దిండు కింద లేదంటే మీ దగ్గర పెట్టుకోవాలి.
శనివారం నాడు శని దేవుని గుడిలో ఈ ఉప్పు మూటని ఇచ్చేయాలి. దీంతో, శని బాధలు పోతాయి. నల్లని యాంటీమొనిని కొని తల నుండి కాళ్ళ దాకా తొమ్మిది సార్లు తిప్పేసి, దానిని భూమిలో పాతి పెట్టండి. ఇలా చేస్తే శని ప్రభావం పోతుంది. శని బాధల నుండి బయటపడొచ్చు. జాతకంలో కనుక శని ప్రభావం ఉందని మీరు తెలుసుకుంటే, శని దేవుడిని పూజించేటప్పుడు ముఖం చూడకండి. పాదాలను మాత్రమే చూడండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…