Gond Katira In Telugu : చాలామందికి అసలు ఈ బాదం జిగురు గురించి తెలియదు. బాదం జిగురు ఒక మంచి ఔషధ మూలిక అని చెప్పవచ్చు. బాదం జిగురు గురించి ఈ కాలం వాళ్లకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ, పూర్వీకులు బాదం జిగురు ఎక్కువగా వాడేవారు. దీన్నే గోండ్ కటీరా అని కూడా అంటారు. బాదం జిగురు వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. ఎండాకాలంలో బాదం జిగురుని తీసుకుంటే, ఒళ్ళు చల్లబడుతుంది. దగ్గు మొదలైన సమస్యల్ని కూడా బాదం జిగురు తొలగిస్తుంది. బాదం చిగురుని ఉపయోగించడం వలన, ఎటువంటి లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
ఎండాకాలంలో, వడదెబ్బ బాగా తగులుతూ ఉంటుంది. ఒంట్లో విపరీతమైన వేడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. బాదం జిగురుని తీసుకుంటే, కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను ఇది బాగా తగ్గిస్తుంది. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు బాదం జిగురు తో దూరం అవుతాయి. బాదం జిగురు ని తీసుకుంటే, రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
డెలివరీ తర్వాత చాలామంది తల్లులు, సామర్థ్యాన్ని పొందాలని అనుకుంటుంటారు. బాదం జిగురుతో తయారు చేసిన లడ్డులు ని తీసుకోవడం వలన, పాల ఉత్పత్తి పెరగడంతో పాటుగా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పలు రకాల సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. బాదం జిగురుతో కేర్ వంటివి కూడా సులభంగా మనం తయారు చేసుకోవచ్చు. బాదం జిగురు, నిమ్మరసం తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు.
ఈ బాదం జిగురుతో, మనం డ్రింకులు వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. బాదం జిగురు తో తయారు చేసిన మిల్క్ షేక్ వంటి వాటిని పిల్లలకి కూడా ఇవ్వచ్చు. పిల్లలు కచ్చితంగా ఇష్టపడి తీసుకుంటూ ఉంటారు. ఒక గ్లాసు చల్లని పాలు తీసుకుని, రెండు టేబుల్ స్పూన్లు బాదం జిగురు, ఒక టేబుల్ స్పూన్ రోజు సిరప్ వేసి, కొంచెం పంచదార వేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…