Drinking Water : నీరు తాగకుండా ఎవరైనా ఉండగలరా..? ఎవరూ ఉండలేరు. మనకు నిత్యం కావల్సిన ప్రాథమిక అవసరాల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది నీటిని అదే పనిగా తాగుతూ కనిపిస్తారు. మరికొందరు నీటిని చాలా తక్కువగా తాగుతారు. అయితే శరీర తత్వాన్ని బట్టి నీటిని రోజూ తగినంత మోతాదులో తీసుకుంటే కింద పేర్కొన్న పలు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో దాదాపు 60 శాతం వరకు నీరే ఉంటుంది. ప్రధానంగా మెదడు, గుండెలో 73 శాతం, ఊపిరితిత్తుల్లో 83 శాతం వరకు నీరే ఉంటుంది. ఇవే కాదు శరీరంలోని అనేక అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే నీరు తగినంతగా కావల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నీటిని అధికంగా తాగితే కేవలం 2 రోజుల్లోనే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
వేళ తప్పి భోజనం చేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, పరిమితికి మించి భోజనం తీసుకోవడం.. ఇలా కారణాలు ఏమున్నా కడుపులో గ్యాస్ సమస్య ఒక్కోసారి బాధిస్తుంటుంది. అయితే నీటిని తగినంతగా తీసుకుంటే ఈ సమస్యను కూడా 2 రోజుల్లోనే దూరం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నేడు అధిక శాతం మంది బాధపడుతున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇందులో టైప్ 1, 2 అని రెండు రకాలు ఉన్నాయి. రోజూ నీటిని తగినంతగా తాగితే వారం రోజుల్లో డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం హైబీపీ సమస్య కూడా ఎక్కువగానే ఉంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక నెల రోజుల పాటు నీరు అధికంగా తాగితే హైబీపీ సమస్య ఇక బాధించదు. బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్.. ఇలా క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయి. తగినంత నీటిని ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్లను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులకు సంభవించే క్షయ వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాలంటే 3 నెలల పాటు నీటిని రోజూ తగినంత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అనారోగ్య సమస్యలున్న వారే కాదు, ఆరోగ్యవంతులు కూడా నీటిని తగినంతగా తీసుకుంటే ఎన్నో ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…