Drinking Water : ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతూ ఉంటాము. కానీ అలా చేయడం తప్పు. కొన్ని ఆహార పదార్థాలను తిన్నాక వెంటనే నీళ్లు తాగడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. నిజానికి మనం ఏ ఆహార పదార్థాలను తీసుకున్నా వెంటనే నీళ్లు తాగకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి మాత్రమే నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను తిన్నాక అసలు నీళ్లు తాగకూడదు.
పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఈ విషయాన్ని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. పండ్లలో చక్కెర, ఈస్ట్ ఎక్కువ ఉంటాయి. వెంటనే నీళ్లు తాగడం వలన జీర్ణం అవ్వదు. ఈ పండ్లని జీర్ణం చేయడానికి మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇలాంటప్పుడు నీళ్లు తాగితే ఆ యాసిడ్ కరిగి పండు సరిగ్గా జీర్ణం అవ్వదు. అసౌకర్యంగా ఉంటుంది.
పుచ్చకాయ, దోసకాయ, నారింజ పండ్లలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని సరిగ్గా తింటే జీర్ణవ్యవస్థకి చాలా మేలు కలుగుతుంది. కానీ ఇవి తిన్న తర్వాత నీళ్లు తాగితే డయేరియా వస్తుంది. నీళ్లు సరిగ్గా జీర్ణం అవ్వకుండా, వేగంగా ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఏ ఆహారం తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకండి. కనీసం అరగంట పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నీళ్లు తాగడం మంచిది.
ఒకవేళ కనుక నీళ్లు తాగాలని అనుకుంటే వేడినీళ్లని కొంచెం తాగండి. ఐస్ క్రీమ్ ని కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూడా అసలు నీళ్లు తాగకండి. వేరుశనగ, నువ్వులు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. అదేవిధంగా చెరుకు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగకండి. చెరుకులో క్యాల్షియం, పొటాషియం ఎక్కువ ఉంటాయి. వెంటనే నీళ్లు తాగడం వలన సమస్య వస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…