Black Carrot : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పండ్లు, కూరగాయల్ని కూడా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. చాలా మంది క్యారెట్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. భారతదేశం అంతా కూడా క్యారెట్ల సాగు చేస్తారు. క్యారెట్లలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి ఇందులో ఎక్కువ ఉంటాయి.
క్యారెట్ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యారెట్ లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండేటట్టు క్యారెట్ చూస్తుంది. మలబద్ధకం సమస్య ఏర్పడకుండా కూడా క్యారెట్ చేయగలదు. మార్కెట్లో క్యారెట్ కి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణ క్యారెట్ కాకుండా బ్లాక్ క్యారెట్ వలన కూడా పోషకాలు బాగా అందుతాయి.
క్యారెట్లలో చాలా రకాలు ఉన్నాయి. వందల రకాల క్యారెట్లు వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటున్నాయి. నల్ల క్యారెట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నల్ల క్యారెట్ ను సలాడ్, పుడ్డింగ్ వంటి వాటికి వాడతారు. దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. నల్ల క్యారెట్లని తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. క్యాన్సర్ కణాలతో ఇది పోరాడుతుంది.
వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి. నల్ల క్యారెట్ లని తీసుకుంటే శక్తి కూడా బాగా పెరుగుతుంది. నల్ల క్యారెట్లని తీసుకుంటే శరీరంలో వాపు తగ్గుతుంది. నల్ల క్యారెట్స్ నాడీ సంబంధిత వ్యాధుల్ని నివారిస్తాయి. నల్ల క్యారెట్ లని తీసుకోవడం వలన చురుకుదనం పెరుగుతుంది. ఇలా నల్ల క్యారెట్ లతో అనేక లాభాలు పొందొచ్చు. అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా దూరంగా ఉండొచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…