Sleep : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా కొన్ని రకాల తప్పులు చేయకుండా చూసుకోవాలి. పొరపాటున కూడా ఇటువంటి తప్పుల్ని చేయకండి. ఈ తప్పులు చేస్తే అనారోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి. ప్రతి రోజు కూడా సమయానికి భోజనం తీసుకోవాలి. ఆకలి వేసినప్పుడు ఆకలిని అస్సలు ఆపకూడదు. అదే విధంగా దాహాన్ని కూడా అస్సలు ఆపుకోకూడదు. ఏ వేగాన్ని కూడా బలవంతంగా ఆపకూడదు. అప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి.
ప్రతి రోజు సూర్యభగవానుడుని ఉదయం 4:30 నుండి 6:00 లోగా పూజించడం మంచిది. ఈ సమయమే శ్రీరాముడికి, వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం. ఉదయం 6:00 నుండి 7:30 వరకు శివుడిని, దుర్గాదేవిని కొలిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. మంచి జరుగుతుంది. పుణ్యం వస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఆంజనేయ స్వామిని పూజిస్తే, ఆంజనేయస్వామి కృపకు మరింత పాత్రులు కాగలరు. రాహువుని సాయంత్రం మూడు గంటలకి పూజిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది.
సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే మంచిది. లక్ష్మీదేవిని సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తెల్లవారుజామున మూడు గంటలకి మహావిష్ణువుని పూజిస్తే వైకుంఠ వాసుడి దయ మీకు బాగా లభిస్తుంది. పెద్దలు ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే మంచిది. పెద్దల మాటల్లో ఎంతో ఆరోగ్య సత్యం కూడా ఉంటుంది.
ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగకండి. తల భాగము శరీరభాగం కంటే దిగువలో ఉంచుకుని నిద్రించకూడదు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే రకరకాల సమస్యలు కలుగుతాయి. నిద్రపోవడానికి కూడా నియమాలు వున్నాయి. కుడి వైపుకి తిరిగి నిద్రపోతే పిశాచాలు ఆవహిస్తాయి కూడా. కాబట్టి ఎడమ వైపుకే తిరిగి నిద్రపోండి. ఎప్పుడూ కుడి వైపుకి తిరిగి నిద్రపోవద్దు. కుడివైపుకి తిరిగి నిద్రపోతే పీడ కలలు, కలత నిద్ర వస్తాయి. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రపోతే మంచిది. దాహం వేసినప్పుడు అస్సలు ఆహారాన్ని తినకండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…