Digestive System : ఆరోగ్యకరమైన అలవాట్లని మనం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కొన్ని అలవాట్ల వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా మనకే నష్టం. ఉదయం పూట మలవిసర్జనకు ముందు నీళ్లు తాగకపోవడం పొరపాటు. చాలా మంది ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. ఉదయం లేచి రెండు గ్లాసుల చల్లని నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ తాగితే సులువుగా మలం పోతుంది. కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగండి.
ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బాత్ రూమ్ కి వెళ్లడానికి సరైన సమయం. శరీరంలో గాలి ఎక్కువగా ఈ సమయంలో వ్యాప్తి చెందుతుంది. ఇది సరిగ్గా మలం రావడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బాత్ రూమ్ కి వెళ్లడం మంచిది. చాలా మంది ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి టాయిలెట్లలోకి కూడా మొబైల్ ఫోన్స్ ని తీసుకు వెళుతున్నారు.
కానీ అది తప్పు. న్యూస్ పేపర్ ని తీసుకు వెళ్ళడం, పుస్తకాలను తీసుకు వెళ్లడం లేదంటే మొబైల్ ఫోన్ ని తీసుకెళ్లడం వలన సమయం తెలియకుండా, బలవంతంగా ఎక్కువ సేపు కూర్చుంటూ ఉంటారు. ఇది నిజానికి హానికరం. ఈ తప్పును చేయకండి. కొంతమంది భోజనం చేసిన వెంటనే బాత్రూంకి వెళ్తుంటారు.
లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతుంటారు. అది తప్పు. అలాంటి వాళ్ళ యొక్క శరీరం సన్నగా ఉంటుంది. సులభంగా అలసిపోతారు. తక్కువ శక్తిని కలిగి ఉంటారు. ఈ రకమైన సమస్య ఉన్న వాళ్ళు కారం, మసాలా ఆహారాలని తినకూడదు. కడుపుని శుభ్రపరిచే ఔషధాన్ని రాత్రిపూట తీసుకోవద్దు. చాలా మంది రాత్రి పొట్టను శుభ్రం చేసుకోవడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. పొట్ట క్లీన్ చేయడం వలన పేగులు బలహీన పడిపోతాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…