Tongue Spots : కొంత మంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక మీద మచ్చలు ఉండేవారు ఏది అంటే అది జరిగిపోతుందా..? సినిమాల్లో కానీ పెద్దలు చెప్పడం కానీ మీరు వినే ఉంటారు. నాలుక మీద మచ్చలు ఉంటే, వారు చెప్పేదంతా నిజమైపోతుందని అంటూ ఉంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.
పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, వాక్ పటిమ, వాక్ సిద్ధి ఉంటుందని.. వారు అన్నవి కానీ, వారు చెప్పినవి కానీ జరుగుతాయని అంటారు. నాలుక మీద ఉండే పుట్టు మచ్చలకు ప్రాముఖ్యత ఏంటనేది చూస్తే.. సరస్వతీ దేవి ఉపాసన తరతరాల్లో బాగా చేసి వున్నా, సరస్వతి దేవి కటాక్షం వున్నా.. వారి నాలుక మీద అమ్మవారు ఐం అనే బీజాక్షరం రాసి ఉంటుందట. అదే పుట్టు మచ్చగా కనబడుతుంది అని పెద్దలు అంటారు. అయితే ఇందులో రెండు రకాలు. ఒకటి చెడు ఎక్కువగా మాట్లాడే వారు. చెడుకు సంబంధించినవి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవి జరుగుతుంటాయి. వీరికి ఎక్కువ గౌరవం లభించదు.
దైవానుగ్రహం కనుక ఇంకా పెరగాలంటే మంచే మాట్లాడాలి. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం వాక్ సిద్ధి నాలుకపై ఐం రాయడం వలన వస్తుంది. అయితే అలా వున్న వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా, అబద్ధాలు పలకకుండా కేవలం ఎవరు అయితే సత్యాన్ని మాట్లాడతారో వారికే మంచి జరుగుతుంది. ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా మాట్లాడితే వారికి అమ్మవారి కటాక్షం లభిస్తుంది. దైవనుగ్రహం కూడా బాగా పెరుగుతుంది. కానీ అదే పనిగా అబద్దాలు చెబుతూ వుండే వాళ్లకి మాత్రం ఆ శక్తి ఉండదు. వీరికి ఎక్కువ గౌరవం ఉండదు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…