Tongue Spots : కొంత మంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక మీద మచ్చలు ఉండేవారు ఏది అంటే అది జరిగిపోతుందా..? సినిమాల్లో కానీ పెద్దలు చెప్పడం కానీ మీరు వినే ఉంటారు. నాలుక మీద మచ్చలు ఉంటే, వారు చెప్పేదంతా నిజమైపోతుందని అంటూ ఉంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.
పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, వాక్ పటిమ, వాక్ సిద్ధి ఉంటుందని.. వారు అన్నవి కానీ, వారు చెప్పినవి కానీ జరుగుతాయని అంటారు. నాలుక మీద ఉండే పుట్టు మచ్చలకు ప్రాముఖ్యత ఏంటనేది చూస్తే.. సరస్వతీ దేవి ఉపాసన తరతరాల్లో బాగా చేసి వున్నా, సరస్వతి దేవి కటాక్షం వున్నా.. వారి నాలుక మీద అమ్మవారు ఐం అనే బీజాక్షరం రాసి ఉంటుందట. అదే పుట్టు మచ్చగా కనబడుతుంది అని పెద్దలు అంటారు. అయితే ఇందులో రెండు రకాలు. ఒకటి చెడు ఎక్కువగా మాట్లాడే వారు. చెడుకు సంబంధించినవి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవి జరుగుతుంటాయి. వీరికి ఎక్కువ గౌరవం లభించదు.
దైవానుగ్రహం కనుక ఇంకా పెరగాలంటే మంచే మాట్లాడాలి. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం వాక్ సిద్ధి నాలుకపై ఐం రాయడం వలన వస్తుంది. అయితే అలా వున్న వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా, అబద్ధాలు పలకకుండా కేవలం ఎవరు అయితే సత్యాన్ని మాట్లాడతారో వారికే మంచి జరుగుతుంది. ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా మాట్లాడితే వారికి అమ్మవారి కటాక్షం లభిస్తుంది. దైవనుగ్రహం కూడా బాగా పెరుగుతుంది. కానీ అదే పనిగా అబద్దాలు చెబుతూ వుండే వాళ్లకి మాత్రం ఆ శక్తి ఉండదు. వీరికి ఎక్కువ గౌరవం ఉండదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…