Sugar : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన, మన ఆరోగ్యం పాడవుతుంది. మనం తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. దాని వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది, పంచదారని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. అయితే, పంచదారని వీటితో పాటు అసలు తీసుకోవద్దు. పంచదారని వీటితో పాటు తీసుకుంటే ఇబ్బంది పడాలి. చక్కెరని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది, ఆహార పదార్థాలతో చక్కెరని కలిపి తింటూ ఉంటారు.
కాఫీలో చక్కెరని వేసుకుంటూ ఉంటారు. అయితే, కాఫీ చక్కెర తీసుకుంటే అధిక షుగర్ కంటెంట్ మీ బాడీలోకి వెళ్లి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. సో, కాఫీలో చక్కెరని తగ్గించుకోవడం మంచిది. ఫ్రూట్ జ్యూస్ లలో రుచి కోసం చక్కెరని చాలామంది కలుపుకుంటూ ఉంటారు. అయితే, నిజానికి పండ్లల్లో సహజమైన చక్కెర ఉంటుంది. పండ్లలో ఉండే షుగర్, ఈ షుగర్ తో కలవడం వలన, అనేక సమస్యలు వస్తాయి.
అలానే, పాలల్లో కూడా చక్కెర వేసుకొని తీసుకుంటూ ఉంటారు. పాలల్లో షుగర్ వేసుకుంటే, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. ఇది అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. యోగర్ట్ లో క్యాల్షియం, ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది, చక్కెరని కలుపుకుని తీసుకుంటూ ఉంటారు. దీని వలన అధిక క్యాలరీలు అంది ఆరోగ్యం పాడవుతుంది. చాలా మంది చపాతి తింటూ ఉంటారు.
చపాతీలులో చక్కెరని వేసుకొని కూడా తింటూ ఉంటారు ఈ రెండిటిని కలిపి తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. చక్కెర కలిపిన క్రీమ్ ని వేసుకోకూడదు. దీనివలన బరువు పెరిగిపోతారు. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. చక్కెర కలిపిన పెరుగు కూడా తీసుకోకూడదు. చక్కెర ని అసలు ఈ ఆహార పదార్థాలతో జోడించి తీసుకోవద్దు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…