చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒకటి తినే అలవాటు, తాగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు ఏ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వాటిని తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా పరగడుపున ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఉదయం లేవగానే పరగడుపున ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ముందు రోజు రాత్రి మనం భోజనం చేసి ఉంటాము కనుక మనలో అధిక జీర్ణరసాలు విడుదలై ఉంటాయి. ఈ క్రమంలోనే వేడివేడిగా టీ తాగినప్పుడు కడుపులో తీవ్రమైన మంట కలుగుతుంది. అందుకోసమే ఉదయం కాఫీ లేదా టీ తాగేటప్పుడు ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల గుండెలో అధిక మంట ఏర్పడుతుంది.
మరి కొందరికి ఉదయం లేవగానే పరగడుపున అరటి పండ్లను తినే అలవాటు ఉంటుంది. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే భోజనం తర్వాత తినడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకానీ పరగడుపున అరటి పండు తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరగడుపున పెరుగు, కూల్ డ్రింక్స్, టమాటాలను తినకూడదు. అలాగే ఉదయం ఉదయం మసాలా కూరలు తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఆహార పదార్థాలను తినటం వల్ల కడుపులో మంట, గ్యాస్ ఏర్పడటం జరుగుతుంది కనుక పొరపాటున కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…