ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు.ముఖ్యంగా మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉంటే కరోనా మహమ్మారి బారిన పడిన కూడా మనకి ఎలాంటి ప్రమాదం ఉండదని భావించడంతో ప్రతి ఒక్కరు వారి రోజువారి ఆహారంలో భాగంగా గుడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను వివిధ రకాలుగా తయారు చేసుకొని తింటుంటారు.
గుడ్డులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందాలంటే తప్పనిసరిగా గుడ్లను ఉడికించి తిన్నప్పుడే అందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. అయితే ఒకసారి ఉడికించిన గుడ్డును ఎంత సమయంలోగా తినాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.
సాధారణంగా ఒక సారి ఉడికించిన కోడిగుడ్డును ఫ్రిజ్ లో పెట్టకుండా కేవలం రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోగా తినేయాలి. లేదంటే ఆ గుడ్డు పై ఇతర బ్యాక్టీరియాలు చేరి అది ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలనే వారు రెండు నుంచి ఐదు రోజుల వ్యవధిలోగా తినాలి.అయితే ఉడికించిన కోడిగుడ్లను బయట బాగా చల్లార్చి వాటిపై భాగంలో ఎలాంటి తేమ లేకుండా గుడ్లను ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవాలి. కోడిగుడ్డు పైభాగం పగిలిన వాటిని ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదు.ఒకవేళ ఉడికించిన కోడిగుడ్లు ఫ్రిజ్లో పెట్టి మరి వాటిని తినాలని భావించినప్పుడు తినడానికి ఒక పది నిమిషాలు ముందుగా బయటకు తీసే పెట్టాలి.ఉడికించిన కోడిగుడ్లను ఫ్రిజ్లో నిల్వ చేసేటప్పుడు పొరపాటున కూడా గుడ్డు పెంకును తొలగించకూడదు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…