Constipation : రకరకాల అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాము. చాలామంది ఎదుర్కొనే సమస్య మలబద్ధకం. మలబద్ధకం వలన ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే పీచు పదార్థాలని బాగా తీసుకోవాలి. శరీరానికి సరిపడా నీళ్లు, వ్యాయామం ఇవన్నీ కూడా ఈ సమస్య నుండి బయట పడడానికి సహాయపడతాయి. అయితే మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి. అప్పుడు మలబద్ధకం నుండి వెంటనే బయటికి వచ్చేయొచ్చు.
ఆల్ బుకర పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఫైబర్, ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువ ఉంటాయి. 100 గ్రాముల ఆల్ బుకర పండ్లలో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పేగు కదలికలని ఈజీ చేస్తుంది. మలబద్ధకం కారణంగా బాధపడే వాళ్ళు ఈ పండ్లు తీసుకుంటే మంచిది. 100 గ్రాముల పియర్స్ లో ఐదు శాతం ఫైబర్ ఉంటుంది. పియర్స్ ని తీసుకుంటే కూడా మలబద్ధకం నుండి దూరంగా ఉండొచ్చు.
విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పియర్స్ లో ఎక్కువగా ఉంటాయి. అరటిపండ్లలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల అరటిపండ్లలో 3.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవాళ్లు అరటి పండ్లు తీసుకోవడం కూడా మంచిది. కివిని తీసుకుంటే కూడా ఈ సమస్య నుండి బయటకి వచ్చేయొచ్చు. 100 గ్రాముల కివిలో 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పేగు కదలికలని ఈజీ చేస్తుంది.
మలం సులభంగా విసర్జన అయ్యేట్టు చేస్తుంది. అంజీర్ ని తీసుకుంటే కూడా మలబద్ధకం సమస్య ఉండదు. అంజీర్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంజీర్ ని తీసుకోవడం వలన ఫైబర్ బాగా అందుతుంది. జీర్ణవ్యవస్థని అంజీర్ ఆరోగ్యంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా ఈ పండ్లను మీరు డైట్ లో చేర్చుకున్నట్లైతే ఆరోగ్యం బాగుంటుంది. మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటకి వచ్చేయొచ్చు. ఎలాంటి సమస్య ఉండదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…