సాధారణంగా మనకు పలు రకాల పండ్లు కొన్ని సీజన్లలోనే లభిస్తాయి. కూరగాయలు అయితే దాదాపుగా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. కానీ చింత చిగురు మాత్రం ఈ సీజన్లోనే లభిస్తుంది. ఈ సీజన్లోనే దాన్ని తినాలి. చింత చిగురును పలు ఇతర పదార్థాలతో కలిపి వండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే చింత చిగురు రొయ్యలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టవ్ వెలిగించి దానిపై పాత్ర పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలను, నిలువుగా చీల్చిన పచ్చి మిరప కాయలను వేసి బాగా వేయించాలి. అనంతరం ఆ పాత్రలో కొద్దిగా పసుపు వేయాలి. మళ్లీ వాటిని వేయించాలి. తరువాత రొయ్యలను వేయాలి. అవి వేగాక ఉప్పు, కారం వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు చింత చిగురు వేసుకోవాలి. మళ్లీ వాటిని వేయించాలి. తరువాత కూరలో నీళ్లు పోయాలి. బాగా ఉడికించాలి. ఉప్పు తగినంత వేశారో లేదో చెక్ చేసుకోవాలి. నీరు పోయేవరకు కూరను దగ్గరగా ఉడికించాలి. అనంతరం స్టవ్ నుంచి దింపాలి. దీంతో రుచికరమైన చింత చిగురు రొయ్యల కూర సిద్ధమవుతుంది. దీన్ని అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…