సాధారణంగా మనం ఏదైనా పండుగలప్పుడు లేదా శుక్రవారం 20 రోజులలో ప్రత్యేకంగా స్వామివారికి నైవేద్యం తయారుచేసి పెడతాము. ఈ విధంగా నైవేద్యంగా సమర్పించే బెల్లం అన్నం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
*ఒక కప్పు బియ్యం
*ఒక కప్పు బెల్లం పొడి
*అర కప్పు నెయ్యి
*జీడిపప్పు తగినన్ని
*యాలకులు టేబుల్ స్పూన్
*కిస్ మిస్ తగినంత
*పచ్చి కొబ్బెర తురుము అర కప్పు
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు బియ్యం లోకి రెండు కప్పుల నీటిని వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం 90% ఉడకగానే అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకులు వేసి మెత్తగా గరిటతో కలియబెడుతూ ఉండాలి.తర్వాత ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ వేయించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులోకి వేయించుకున్న జీడిపప్పు కిస్ మిస్ వేయాలి. అదే విధంగా మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం అన్నం తయారైనట్లే. అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వరకు మనం రుచి చూడకూడదు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…