కరోనా సెకండ్ వేవ్ భారత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. గతంలో కన్నా అత్యంత వేగంగా కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు గతంలో కన్నా ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే కోవిడ్ బారిన పడి ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారు ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే ఏం చేయాలో డాక్టర్లు సమాధానాలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న కోవిడ్ బాధితులు ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. తగ్గినట్లు అనిపిస్తే ఇంటి వద్ద ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను వాడవచ్చు. శ్వాస వ్యాయామాలు చేయాలి. బెడ్ మీద బోర్లా పడుకుని 30 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండాలి. అలాగే పక్క వైపుకు తిరిగి కూడా 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండాలి. అలాగే కూర్చుని 30 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండాలి. సౌకర్యాన్ని బట్టి సమయం పాటించవచ్చు.
ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు మెరుగవుతాయి. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. ఇక ఇవన్నీ చేసినా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి అనుకునే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…