కరోనా ఏమోగానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఫేక్ వార్తలు రోజూ విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అసలు సోషల్ ప్లాట్ఫాంలలో వస్తున్న వార్తలను నమ్మాలో, లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. కోవిడ్ బాధితులు నల్ల మిరియాలు, అల్లం, తేనెలను తీసుకుంటే కరోనా త్వరగా తగ్గుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో ఎంత మాత్రం నిజంలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. ప్రజలు ఇలాంటి వార్తలను చూసి నమ్మవద్దని సూచించింది. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను చదివి నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెరిగిపోయాయి. కొందరు పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం ఫేక్ వార్తలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అలాగే మీడియా సంస్థలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…